గోదావరిఖనికి చెందిన మల్లికార్జున, శశికల దంపతుల కుమారుడు పణి యశ్వంత్, గాయత్రి శ్రీప్రియల వివాహం తిరుపతిలోని పద్మావతి కళ్యాణ మండపంలో జరిగింది. ఈ వేడుకకు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, ఆయన సతీమణి సరోజ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



