లోకేశ్వరం, 14 September
టీఎన్జీవో కాలనీ నస్పూర్ టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ఆధ్వర్యం బంకమట్టి శ్రీ సిద్ధి వినాయక మహాగణపతిని వైభవంగా ప్రతిష్టించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వాడకాన్ని నివారించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి గారి ఆధ్వర్యం టీఎన్జీవో కాలనీ నస్పూర్ వైభవంగా ఏర్పాటు చేసిన బంకమట్టి శ్రీ సిద్ధి వినాయక మహాగణపతి*. టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ నస్పూర్ జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి గారి ఆధ్వర్యం శ్రీ సిద్ధి వినాయక బంకమట్టి మహాగణపతిని వైభవంగా ప్రతిస్థాపన చేసి ఘనంగా గణనాథునికి పూజలు చేయడం జరిగినది. ఈ సందర్భంగా టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి గారు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ బంకమట్టి గణపతిని ఏర్పాటు చేసి పూజించవలెనని దాని ద్వారా వాతావరణం కలుషితం కాకుండా మరియు చెరువులు నదులు నిమజ్జనం చేయడం వలన ఎటువంటి హాని జరగదని దీని ద్వారా భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించిన వారు అవుతమని మరియు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు. ప్రకృతి మిత్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ప్రభుత్వ పర్యావరణ అదారిటీ పర్యావరణవేత్త శ్రీ గుండేటి యోగేశ్వర్ గారు మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల ప్రతి ఒక్క పని ప్లాస్టిక్ వినియోగం వలన వాతావరణం కలుషితం మనందరం కలిసి చేస్తున్నామని కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వినాయక చవితికి బంకమట్టి మహాగణపతిని పూజించి ఎటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా వాడకుండా అందరూ స్టీల్ పాత్రలు, ఆకు డోబ్బలు వాడాలని ముఖ్యంగా మహిళలు పూజలు చేసే టైం ఎటువంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా తగు చర్యలు తీసుకోవాలని తెలపడం జరిగినది. శ్రీ సిద్ధి వినాయక బంకమట్టి మహాగణపతి వేడుకల టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ కార్యదర్శి హబీబ్ హుస్సేన్ గారు సొసైటీ నాయకులు పుప్పాల హనుమంతరావు గారు పొన్న మల్లయ్య గారు శ్రీపతి బాపురావు గారు బొడ్డు శ్రావణ్ కుమార్ గారు భూముల రామ్మోహన్ గారు సైoడ్ల మొండయ్య గారు నాగేశ్వర రావు గారు తిరుపతి రెడ్డి గారు సునీత గారు లక్ష్మీ రాజయ్య గారు మల్లికార్జున్ గారు ఉపాధ్యక్షులు తిరుపతి గారు ఎన్.సత్యనారాయణ గారు టీఎన్జీవో కాలనీ నాయకులు ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్య పాల్గొని శ్రీ సిద్ధి వినాయక బంక మట్టి మహా గణపతిని వైభవపేతంగా పూజలు చేయడం జరిగినది.











