మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వెంచర్ల ఏర్పాటు కొరకు అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన హాజీపూర్ మండలం వేంపల్లి, మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్ ప్రాంతాలలో వెంచర్ల ఏర్పాటుకు సంబంధించిన భూములను పరిశీలించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now