తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో, విధులు నిర్వర్తించేవారిపై దాడులు, బెదిరింపులకు పాల్పడేవారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. ప్రజా రక్షణ, శాంతి భద్రతలే తమ ప్రథమ ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now